దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ.. దేశానికి అండగా వుండాలి
- September 07, 2018
మనామా: దేశాన్ని రక్షిస్తూ, దేశం సాధిస్తోన్న విజయాల్లో భాగమవ్వాలని బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. బిడిఎఫ్ యూనిట్లను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిడిఎఫ్ యూనిట్లలో డెవలప్మెంట్, మోడరనైజేషన్స్ ప్లాన్స్ గురించి ఆయన కమాండర్లను అడిగి తెలుసుకున్నారు. కమాండర్లకు ఆయన విలువైన సూచనలు చేశారు. యూనిట్స్కి చెందిన కమాండర్స్, బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్కి ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో దేశం మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనీ, బిడిఎఫ్ వెపనరీ మరియు యూనిట్స్ని పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధంగా వుంచుకుందని చెప్పారు. ఈ సందర్భగా ఆయన వెంట ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అబ్దుల్లా హసన్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







