దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ.. దేశానికి అండగా వుండాలి
- September 07, 2018
మనామా: దేశాన్ని రక్షిస్తూ, దేశం సాధిస్తోన్న విజయాల్లో భాగమవ్వాలని బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. బిడిఎఫ్ యూనిట్లను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిడిఎఫ్ యూనిట్లలో డెవలప్మెంట్, మోడరనైజేషన్స్ ప్లాన్స్ గురించి ఆయన కమాండర్లను అడిగి తెలుసుకున్నారు. కమాండర్లకు ఆయన విలువైన సూచనలు చేశారు. యూనిట్స్కి చెందిన కమాండర్స్, బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్కి ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో దేశం మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనీ, బిడిఎఫ్ వెపనరీ మరియు యూనిట్స్ని పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధంగా వుంచుకుందని చెప్పారు. ఈ సందర్భగా ఆయన వెంట ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అబ్దుల్లా హసన్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









