దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ.. దేశానికి అండగా వుండాలి
- September 07, 2018
మనామా: దేశాన్ని రక్షిస్తూ, దేశం సాధిస్తోన్న విజయాల్లో భాగమవ్వాలని బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. బిడిఎఫ్ యూనిట్లను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిడిఎఫ్ యూనిట్లలో డెవలప్మెంట్, మోడరనైజేషన్స్ ప్లాన్స్ గురించి ఆయన కమాండర్లను అడిగి తెలుసుకున్నారు. కమాండర్లకు ఆయన విలువైన సూచనలు చేశారు. యూనిట్స్కి చెందిన కమాండర్స్, బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్కి ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో దేశం మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనీ, బిడిఎఫ్ వెపనరీ మరియు యూనిట్స్ని పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధంగా వుంచుకుందని చెప్పారు. ఈ సందర్భగా ఆయన వెంట ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అబ్దుల్లా హసన్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







