'మెరిల్ స్ట్రీప్' అవార్డు పొందిన ఐశ్వర్య రాయ్
- September 09, 2018
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా రాజధాని వాషింగ్టన్లో శనివారం నిర్వహించిన వుమెన్ ఇన్ ఫిలింస్ అండ్ టిలివిజన్ అవార్డ్స్లో భాగంగా ఐష్కు మెరిల్ స్ట్రీప్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక సెలబ్రిటీ ఐశ్వర్య రాయే కావడం విశేషం. అలనాటి హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ పేరిట ఈ అవార్డును ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







