'సావిత్రి' కాలేకపోయా..కారణం చెప్పలేను అంటున్న నిత్యా
- September 09, 2018
ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహానటి' సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహానటి స్పూర్తిగా తీసుకొని తెలుగు తెరపై మరిన్ని బయోపిక్ లు రూపొందుతున్నాయి. ఇక, మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఐతే, సావిత్రి పాత్ర కోసం కీర్తి కంటే ముందే మరో హీరోయిన్ ని సంప్రదించింది చిత్రబృందం. అమె నిత్యామీనన్.
'అలా మొదలైంది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రత్యేకమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది. తొలి సినిమాతోనే సావిత్రిలా ఉందంటూ ప్రశంసలు అందుకొంది. ఇక, మహానటి సావిత్రి కోసం ముందుగా నిత్యామీనన్ నే అడిగారు. ఆమె నటిస్తానని చెప్పింది. అద్భుతమైన సావిత్రిగారి పాత్ర అంటే మాటలా. చేస్తానని చెప్పా. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్నా. దానికి కారణం అడిగితే చెప్పలేను అంటోంది నిత్యా.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







