'సావిత్రి' కాలేకపోయా..కారణం చెప్పలేను అంటున్న నిత్యా
- September 09, 2018
ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహానటి' సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహానటి స్పూర్తిగా తీసుకొని తెలుగు తెరపై మరిన్ని బయోపిక్ లు రూపొందుతున్నాయి. ఇక, మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఐతే, సావిత్రి పాత్ర కోసం కీర్తి కంటే ముందే మరో హీరోయిన్ ని సంప్రదించింది చిత్రబృందం. అమె నిత్యామీనన్.
'అలా మొదలైంది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రత్యేకమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది. తొలి సినిమాతోనే సావిత్రిలా ఉందంటూ ప్రశంసలు అందుకొంది. ఇక, మహానటి సావిత్రి కోసం ముందుగా నిత్యామీనన్ నే అడిగారు. ఆమె నటిస్తానని చెప్పింది. అద్భుతమైన సావిత్రిగారి పాత్ర అంటే మాటలా. చేస్తానని చెప్పా. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్నా. దానికి కారణం అడిగితే చెప్పలేను అంటోంది నిత్యా.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి