'సావిత్రి' కాలేకపోయా..కారణం చెప్పలేను అంటున్న నిత్యా
- September 09, 2018
ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహానటి' సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహానటి స్పూర్తిగా తీసుకొని తెలుగు తెరపై మరిన్ని బయోపిక్ లు రూపొందుతున్నాయి. ఇక, మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఐతే, సావిత్రి పాత్ర కోసం కీర్తి కంటే ముందే మరో హీరోయిన్ ని సంప్రదించింది చిత్రబృందం. అమె నిత్యామీనన్.
'అలా మొదలైంది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రత్యేకమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది. తొలి సినిమాతోనే సావిత్రిలా ఉందంటూ ప్రశంసలు అందుకొంది. ఇక, మహానటి సావిత్రి కోసం ముందుగా నిత్యామీనన్ నే అడిగారు. ఆమె నటిస్తానని చెప్పింది. అద్భుతమైన సావిత్రిగారి పాత్ర అంటే మాటలా. చేస్తానని చెప్పా. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్నా. దానికి కారణం అడిగితే చెప్పలేను అంటోంది నిత్యా.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







