'సావిత్రి' కాలేకపోయా..కారణం చెప్పలేను అంటున్న నిత్యా
- September 09, 2018
ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహానటి' సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహానటి స్పూర్తిగా తీసుకొని తెలుగు తెరపై మరిన్ని బయోపిక్ లు రూపొందుతున్నాయి. ఇక, మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఐతే, సావిత్రి పాత్ర కోసం కీర్తి కంటే ముందే మరో హీరోయిన్ ని సంప్రదించింది చిత్రబృందం. అమె నిత్యామీనన్.
'అలా మొదలైంది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రత్యేకమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది. తొలి సినిమాతోనే సావిత్రిలా ఉందంటూ ప్రశంసలు అందుకొంది. ఇక, మహానటి సావిత్రి కోసం ముందుగా నిత్యామీనన్ నే అడిగారు. ఆమె నటిస్తానని చెప్పింది. అద్భుతమైన సావిత్రిగారి పాత్ర అంటే మాటలా. చేస్తానని చెప్పా. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్నా. దానికి కారణం అడిగితే చెప్పలేను అంటోంది నిత్యా.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







