తమన్నా వజ్రాలు
- September 12, 2018
సినిమా రంగంలో కాస్త సంపాదించిగానే హీరో , హీరోయిన్లు సొంత వ్యాపారంలో అడుగుపెట్టడం చేస్తుంటారు..తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తాజాగా సైడ్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలం గా సరైన అవకాశాలు లేని ఈమె ఇక సినిమాలను నమ్ముకుంటే బాగోదని గ్రహించి వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యిందట.
వినాయక చవితి రోజున తమన్నా డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ ను ఆవిష్కరిస్తానని ప్రకటించింది. తల్లిదండ్రులకు తను ఇచ్చే కానుక ఇదే అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు చాలామంది నటి నటులు ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టారు కానీ వజ్రాల వ్యాపారం లో మాత్రం అడుగుపెట్టలేదు. ఇలా వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సౌత్ నుంచి మొదటి హీరోయిన్ తమన్నే అని చెప్పాలి.
తాజా వార్తలు
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం









