క్రేన్లో ఇరుక్కున్న వలస కార్మికుడు
- September 13, 2018
మస్కట్: వలస కార్మొకుడొకరు కన్స్ట్రక్షన్ క్రేన్లో ఇరుక్కుపోయిన ఘటన ఘాలా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. పిఎసిడిఎ బాధిత వ్యక్తిని కాపాడటం జరిగింది. ఈ ఘటనలో బాధిత వ్యక్తికి గాయాలయ్యాయి. హైడ్రో ఎలక్ట్రిక్ స్టెయిర్కేస్ ద్వారా కార్మికుడ్ని రక్షించారు. ఎమర్జన్సీ మెడికల్ కేర్ని బాధితుడికి అందించిన తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







