ప్రయాణికులను వదిలి వెళ్లిన ఇండిగో
- September 18, 2018
కోల్కత్తాలో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కోల్కత్తా నుంచి అగర్తల వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ప్రయాణికులకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఎయిర్పోర్టులో వేచిచూస్తున్న ఓ ఫ్యామిలీ అలాగే ఆ విమానం కోసం ఎదురుచూస్తూ ఎయిర్పోర్టులోనే ఉండిపోయారు. విషయం తెలిసిన ప్రయాణికులు ఇండిగో ఎయిర్లైన్స్పై అపెక్స్ కన్జ్యూమర్ కమిషన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్ల్ను ఆశ్రయించారు. దీంతో ఇండిగో ఎయిర్లైన్స్కు రూ.61వేల పరిహారం విధించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







