2021లో ప్రారంభం కానున్న కింగ్ హమాద్ కాజ్ వే వర్క్
- September 18, 2018కింగ్ హమాద్ కాజ్వేపై సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్ని కలిపే పనులు 2021 మధ్యలో ప్రారంభమై, కేవలం మూడేళ్ళలో పూర్తవుతాయని బహ్రెయిన్లో సౌదీ అరేబియా రాయబారి చెప్పారు. ఆరు నెలల తర్వాత కింగ్ హమాద్ కాజ్వే టెండర్ జారీ చేయబడ్తుందని అబ్దుల్లా అల్ షేక్ చెప్పారు. కాజ్వేలో గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (జిసిసి) నెట్వర్క్కి సంబంధించి కార్గో ట్రైన్స్, వెహికిల్ లేన్స్కి వీలుగా రైల్ లైన్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ప్రాజెక్ట్ ఖరీదు 4 బిలియన్ డాలర్స్ వుంటుందని అంచనా వేశారు. ఇరు దేశాల మధ్యా ట్రేడ్ సహా పలు రంగాల్లో అభివృద్ధికి ఈ లింక్ దోహదపడ్తుందని అల్ షేక్ అభిప్రాయపడ్డారు. 25 కిలోమీటర్ల మేర ప్రస్తుతం వున్న కింగ్ ఫహాద్ కాజ్వేకి పేరలల్గా దీన్ని నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు