ఇస్లాంకి అవమానం: బోన్ ఎక్కిన మహిళ
- September 18, 2018
దుబాయ్లో ఓ హిళ, ఇస్లాంని అవమానించడంతో ఆమెపై కేసులు నమోదు చేశారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఈ కేసు విచారణ జరిగింది. జనవరి 23న ఈ ఘటన జరిగింది. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఆమెపై కేసు నమోదయ్యింది. 31 ఏళ్ళ జోర్డానియన్ సౌండ్ టెక్నీషియన్పై అభియోగాలు మోపబడ్డాయి. పాలస్తీనియన్ క్లెర్క్ ఒకరు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు దారుడి సోదరిని ఇస్లాం పేరుతో నిందితుడు దూషించడమే కాక, ఆమెపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో అక్టోబర్ 14న న్యాయస్థానం తీర్పునివ్వనుంది. విచారణలో దోషిగా తేలితే 50,000 దిర్హామ్ల నుంచి 2 మిలియన్ దిర్హామ్ల వరకు జరీమానా, ఆరు నెలల నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్షను నిందితుడు ఎదుర్కోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి