సగ్గుబియ్యం కిచిడి..
- May 10, 2015
మరో తేలికైన టిఫిన్..
కావలసిన పదార్ధాలు:
- సగ్గుబియ్యం - 1 కప్పు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- ఆవాలు - 1 టీ స్పూను
- జీలకర్ర - 1 టీ స్పూను
- మినప్పప్పు - 1 టేబుల్ స్పూను
- పంచదార - 1 టీ స్పూను
- ఎండుమిర్చి - 4
- వేరుశనగ పప్పు పొడి - 3 టేబుల్ స్పూన్లు (వేయించి పొడి చేసుకోవాలి)
- ఉప్పు – తగినంత
చేయు విధానం:
- ముందుగా సగ్గుబియ్యాన్ని 6 గంటలపాటు నానబెట్టాలి.
- ఒక బాండీలో నూనె పోసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు వేసి చిట పట మనగానే జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- ఇప్పుడు ఉప్పు, పంచదార, సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి.
- వేరుశనగ పప్పు పొడి చల్లి స్టవ్ మీద నుండి దించేయాలి.
------ సత్తిరాజు రత్నమాల, హైదరాబాద్..
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









