సగ్గుబియ్యం కిచిడి..
- May 10, 2015
మరో తేలికైన టిఫిన్..
కావలసిన పదార్ధాలు:
- సగ్గుబియ్యం - 1 కప్పు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- ఆవాలు - 1 టీ స్పూను
- జీలకర్ర - 1 టీ స్పూను
- మినప్పప్పు - 1 టేబుల్ స్పూను
- పంచదార - 1 టీ స్పూను
- ఎండుమిర్చి - 4
- వేరుశనగ పప్పు పొడి - 3 టేబుల్ స్పూన్లు (వేయించి పొడి చేసుకోవాలి)
- ఉప్పు – తగినంత
చేయు విధానం:
- ముందుగా సగ్గుబియ్యాన్ని 6 గంటలపాటు నానబెట్టాలి.
- ఒక బాండీలో నూనె పోసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు వేసి చిట పట మనగానే జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- ఇప్పుడు ఉప్పు, పంచదార, సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి.
- వేరుశనగ పప్పు పొడి చల్లి స్టవ్ మీద నుండి దించేయాలి.
------ సత్తిరాజు రత్నమాల, హైదరాబాద్..
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







