ఒమన్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
- September 21, 2018
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలికొంది. అల్ వుస్తా హెల్త్ గవర్నరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. ఒకరికి చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఢీకొన్న వాహనాల్లో ఒకటి అగ్ని ప్రమాదానికి గురవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడ్డవారికి హైమా హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







