ఒమన్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
- September 21, 2018మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలికొంది. అల్ వుస్తా హెల్త్ గవర్నరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. ఒకరికి చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఢీకొన్న వాహనాల్లో ఒకటి అగ్ని ప్రమాదానికి గురవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడ్డవారికి హైమా హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ