పాక్ విదేశాంగ మంత్రితో భేటీ రద్దు చేసిన భారత్
- September 21, 2018వచ్చే వారం పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో జరగాల్సిన భారత విదేశాంగ మంత్రి భేటీని ఇండియా రద్దు చేసింది. మొదట భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియను మళ్లీ కొనసాగించాలన్న పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు.. రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీకి గురువారం భారత్ అంగీకరించింది. ఇది కేవలం ఓ సమావేశం మాత్రమే అని, చర్చల ప్రక్రియ పునరుద్ధరించినట్లు కాదని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్కుమార్ గురువారం వెల్లడించారు. అయితే జమ్ముకశ్మీర్లో రెండు రోజుల వ్యవధిలో ఓ బీఎస్ఎఫ్ జవాను, ముగ్గురు పోలీసుల హత్యలు జరగడంతో సమావేశం రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు