పాక్ విదేశాంగ మంత్రితో భేటీ రద్దు చేసిన భారత్
- September 21, 2018
వచ్చే వారం పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో జరగాల్సిన భారత విదేశాంగ మంత్రి భేటీని ఇండియా రద్దు చేసింది. మొదట భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియను మళ్లీ కొనసాగించాలన్న పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు.. రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీకి గురువారం భారత్ అంగీకరించింది. ఇది కేవలం ఓ సమావేశం మాత్రమే అని, చర్చల ప్రక్రియ పునరుద్ధరించినట్లు కాదని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్కుమార్ గురువారం వెల్లడించారు. అయితే జమ్ముకశ్మీర్లో రెండు రోజుల వ్యవధిలో ఓ బీఎస్ఎఫ్ జవాను, ముగ్గురు పోలీసుల హత్యలు జరగడంతో సమావేశం రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









