స్మగ్లింగ్ కేసులో తేలనున్న అన్నదమ్ముల భవితవ్యం
- September 22, 2018
బహ్రెయిన్: ఇద్దరు సోదరులు, డ్రగ్స్ని స్మగ్లింగ్ కేసులో జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. జైలు శిక్షను సవాల్ చేస్తూ, ఈ ఇరువురూ చేసుకున్న అభ్యర్థనపై అక్టోబర్ 28న తీర్పు వెల్లడి కానుంది. ఈ కేసులో ఈ ఇద్దరికీ ఇప్పటికే ఐదు నెలల జైలు శిక్ష ఖరారయ్యింది. అన్నదమ్ముల్లో ఒకరి వయసు 34 ఏళ్ళు కాగా, మరొకరి వయసు 23 ఏళ్ళు. రెండో వ్యక్తి, జావు జైలుకి వెళ్ళి, అక్కడి ఖైదీలకు డ్రగ్స్ని సప్లయ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడు, తన నోట్లో డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకెళుతున్నట్లు విచారణలో నిర్ధారించారు. 34 ఏళ్ళ నిందితుడు, బహ్రెయిన్లోకి కింగ్ ఫహాద్ కాజ్ వే ద్వారా పెద్ద యెత్తున డ్రగ్స్ని తరలిస్తూ పోలీసులకు చిక్కాడు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







