స్మగ్లింగ్ కేసులో తేలనున్న అన్నదమ్ముల భవితవ్యం
- September 22, 2018
బహ్రెయిన్: ఇద్దరు సోదరులు, డ్రగ్స్ని స్మగ్లింగ్ కేసులో జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. జైలు శిక్షను సవాల్ చేస్తూ, ఈ ఇరువురూ చేసుకున్న అభ్యర్థనపై అక్టోబర్ 28న తీర్పు వెల్లడి కానుంది. ఈ కేసులో ఈ ఇద్దరికీ ఇప్పటికే ఐదు నెలల జైలు శిక్ష ఖరారయ్యింది. అన్నదమ్ముల్లో ఒకరి వయసు 34 ఏళ్ళు కాగా, మరొకరి వయసు 23 ఏళ్ళు. రెండో వ్యక్తి, జావు జైలుకి వెళ్ళి, అక్కడి ఖైదీలకు డ్రగ్స్ని సప్లయ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడు, తన నోట్లో డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకెళుతున్నట్లు విచారణలో నిర్ధారించారు. 34 ఏళ్ళ నిందితుడు, బహ్రెయిన్లోకి కింగ్ ఫహాద్ కాజ్ వే ద్వారా పెద్ద యెత్తున డ్రగ్స్ని తరలిస్తూ పోలీసులకు చిక్కాడు.
తాజా వార్తలు
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్







