స్మగ్లింగ్ కేసులో తేలనున్న అన్నదమ్ముల భవితవ్యం
- September 22, 2018
బహ్రెయిన్: ఇద్దరు సోదరులు, డ్రగ్స్ని స్మగ్లింగ్ కేసులో జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. జైలు శిక్షను సవాల్ చేస్తూ, ఈ ఇరువురూ చేసుకున్న అభ్యర్థనపై అక్టోబర్ 28న తీర్పు వెల్లడి కానుంది. ఈ కేసులో ఈ ఇద్దరికీ ఇప్పటికే ఐదు నెలల జైలు శిక్ష ఖరారయ్యింది. అన్నదమ్ముల్లో ఒకరి వయసు 34 ఏళ్ళు కాగా, మరొకరి వయసు 23 ఏళ్ళు. రెండో వ్యక్తి, జావు జైలుకి వెళ్ళి, అక్కడి ఖైదీలకు డ్రగ్స్ని సప్లయ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడు, తన నోట్లో డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకెళుతున్నట్లు విచారణలో నిర్ధారించారు. 34 ఏళ్ళ నిందితుడు, బహ్రెయిన్లోకి కింగ్ ఫహాద్ కాజ్ వే ద్వారా పెద్ద యెత్తున డ్రగ్స్ని తరలిస్తూ పోలీసులకు చిక్కాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







