ఒమన్ లో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి
- September 27, 2018ఒమన్:ఒకే కుటుంబానికి చెందిన 10 మంది అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒమన్లో చోటు చేసుకుంది. సహామ్ రీజియన్లోని ఖోర్ అల్ హమమామ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం వుంది. అగ్ని ప్రమాదం కారణంగా వ్యాపించిన పొగ వీరి ప్రాణాలు తీసేసిందని పోలీసులు, సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. ఇళ్ళల్లో స్మోక్ డిటెక్టర్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా కొంతవరకు ప్రమాదాల్ని ముందే పసిగట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ