వడ్డీ రేట్లు పెంచిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్
- September 27, 2018
యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (సిబియూఏఈ) రెపో రేటుని 25 బేసిస్ పాయింట్లను పెంచింది. అలాగే సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్పై వడ్డీ రేట్లనూ పెంచింది. డాలర్ ధర పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బ్యాంక్. రెపోరేట్, షార్ట్ టెర్మ్ లిక్విడిటీ అప్పుల్ని సిబియూఏఈ నుంచి సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్పై తీసుకున్నవారికి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. సిబియూఏఈ, దేశంలో నడుస్తున్న బ్యాంకులకు సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ని జారీ చేస్తుంది. తాజా మార్పులతో వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







