వడ్డీ రేట్లు పెంచిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్
- September 27, 2018
యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (సిబియూఏఈ) రెపో రేటుని 25 బేసిస్ పాయింట్లను పెంచింది. అలాగే సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్పై వడ్డీ రేట్లనూ పెంచింది. డాలర్ ధర పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బ్యాంక్. రెపోరేట్, షార్ట్ టెర్మ్ లిక్విడిటీ అప్పుల్ని సిబియూఏఈ నుంచి సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్పై తీసుకున్నవారికి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. సిబియూఏఈ, దేశంలో నడుస్తున్న బ్యాంకులకు సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ని జారీ చేస్తుంది. తాజా మార్పులతో వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







