సాంస్కృతిక నేపధ్య ప్రదర్సనలతో ప్రేక్షకుల మదిని దోచుకొన్న కార్యక్రమం
- December 19, 2015
ఖతర్ జాతీయ దినం సందర్బంగా ఫిల్లిప్పియన్ మరియు భారత్ పాతశాలలకు చెందిన వందలాది మంది విద్యార్ధులచే నిర్వహించబడిన సాంస్కృతిక నేపధ్య ప్రదర్సనలు పలువురిని ఆకట్టుకొన్నాయి. శుక్రవారం స్టానిక అల్ రయ్యన్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో విద్యార్ధులు తొలుత, పవిత్ర ఖురాన్ లోని వచనాలను చదివేరు. తర్వాత ఖతర్ జాతీయ గీతాన్ని భక్తీ శ్రద్దలతో ఆలపించారు. అనంతరం రాను రంగుల దుస్తులను ధరించి నిర్వహించిన పెరేడ్ మొత్తం కార్యక్రమాలలో ప్రధాన ఆకర్షణీయ అంశంగా మారింది. ఒక్కో సమూహం చే ప్రదర్శించబడిన వివిధ ప్రదర్శనలను ఇందోనసియా, ఫిల్లిప్పియన్, మలేసియాకు చెందిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున తిలకించారు. ఖతర్ ను తమ సొంత దేశంగా భావించి , జాతీయ దినోస్తవంలో సంతోషంగా పాల్గోవడం విశేషం. ఖటర్ లో 300,000 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇది ఖతర్ లో పనిచేస్తున్న 3 వ అతిపెద్ద విదేశీ సమూహం .
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







