సాంస్కృతిక నేపధ్య ప్రదర్సనలతో ప్రేక్షకుల మదిని దోచుకొన్న కార్యక్రమం

- December 19, 2015 , by Maagulf
సాంస్కృతిక నేపధ్య ప్రదర్సనలతో  ప్రేక్షకుల మదిని దోచుకొన్న కార్యక్రమం

ఖతర్ జాతీయ దినం సందర్బంగా ఫిల్లిప్పియన్ మరియు భారత్ పాతశాలలకు చెందిన వందలాది మంది విద్యార్ధులచే   నిర్వహించబడిన  సాంస్కృతిక నేపధ్య ప్రదర్సనలు పలువురిని ఆకట్టుకొన్నాయి. శుక్రవారం స్టానిక అల్ రయ్యన్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో విద్యార్ధులు తొలుత,  పవిత్ర ఖురాన్ లోని  వచనాలను చదివేరు. తర్వాత ఖతర్ జాతీయ గీతాన్ని భక్తీ శ్రద్దలతో ఆలపించారు. అనంతరం రాను రంగుల దుస్తులను ధరించి నిర్వహించిన పెరేడ్ మొత్తం కార్యక్రమాలలో ప్రధాన  ఆకర్షణీయ అంశంగా మారింది. ఒక్కో సమూహం చే  ప్రదర్శించబడిన వివిధ ప్రదర్శనలను ఇందోనసియా, ఫిల్లిప్పియన్, మలేసియాకు చెందిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున తిలకించారు. ఖతర్ ను  తమ సొంత దేశంగా భావించి , జాతీయ దినోస్తవంలో  సంతోషంగా పాల్గోవడం విశేషం. ఖటర్ లో 300,000 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇది ఖతర్ లో పనిచేస్తున్న 3 వ  అతిపెద్ద విదేశీ సమూహం .  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com