'అరవింద సమేత' కొత్త పోస్టర్ విడుదల
- October 09, 2018
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న 'అరవింద సమేత' చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రానికి థమన్ బాణీలు అందించారు. అక్టోబర్ 11 న ఈ సినిమా విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







