జైషే మహ్మద్ అధినేత మసూద్ ఆరోగ్య పరిస్థితి విషమం
- October 09, 2018
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్, అఫ్గనిస్థాన్లలో జిహాదీ దాడులను అతని సోదరులు రాఫ్ అస్గర్, అత్తర్ ఇబ్రహీం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 50 ఏళ్ల మసూద్ ప్రస్తుతం వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని ఓ అధికారి తెలిపారు. 'రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో మసూద్ చికిత్స పొందుతున్నాడు. ఏడాదిన్నరగా అతడు మంచానికే పరిమితమయ్యాడు' అని ఆయన తెలిపారు. భారత్లో జరిగిన చాలా టెర్రరిస్ట్ దాడులకు మసూద్ సూత్రధారి.
తాజా వార్తలు
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!







