జైషే మహ్మద్ అధినేత మసూద్ ఆరోగ్య పరిస్థితి విషమం
- October 09, 2018
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్, అఫ్గనిస్థాన్లలో జిహాదీ దాడులను అతని సోదరులు రాఫ్ అస్గర్, అత్తర్ ఇబ్రహీం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 50 ఏళ్ల మసూద్ ప్రస్తుతం వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని ఓ అధికారి తెలిపారు. 'రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో మసూద్ చికిత్స పొందుతున్నాడు. ఏడాదిన్నరగా అతడు మంచానికే పరిమితమయ్యాడు' అని ఆయన తెలిపారు. భారత్లో జరిగిన చాలా టెర్రరిస్ట్ దాడులకు మసూద్ సూత్రధారి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి