శర్వానంద్‌ కథానాయకుడిగా ఎక్స్‌ప్రెస్‌ రాజా

- December 19, 2015 , by Maagulf
శర్వానంద్‌ కథానాయకుడిగా ఎక్స్‌ప్రెస్‌ రాజా

మేర్లపాక గాంధి దర్శకత్వంలో శర్వానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్‌ప్రెస్‌ రాజాగ. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరై పాటల సీడీని విడుదల చేశారు. కథానాయిక సురభి, చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, జెమిని కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com