శర్వానంద్ కథానాయకుడిగా ఎక్స్ప్రెస్ రాజా
- December 19, 2015
మేర్లపాక గాంధి దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ప్రెస్ రాజాగ. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగింది. ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై పాటల సీడీని విడుదల చేశారు. కథానాయిక సురభి, చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







