రెయినీ సీజన్: ఈ ఉల్లంఘనకి 800 దిర్హామ్ల జరీమానా
- October 20, 2018యూఏఈలో మోటరిస్టులకు అబుదాబీ పోలీసులు ఫ్రెండ్లీ వార్నింగ్ ఒకటి ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆ ఫ్రెండ్లీ వార్నింగ్ ఏంటంటే, రెయినీ సీజన్లో వాహనాల్ని నడిపేవారు ఫోన్లలో వీడియో షూట్ చేయకూడదు. అలా చేస్తే, వారితోపాటు ఇతరులూ ప్రమాదాలకు గురయ్యే అవకాశముంటుంది. ఆర్టికల్ 32 - ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఇలాంటి ఉల్లంఘనలకు 800 దిర్హామ్ల జరీమానా, 4 ట్రాఫిక్ పాయింట్స్ ఎదురవుతాయి. సో, వాహనాల్ని నడిపేవారు ఈ రెయినీ సీజన్లో మరింత అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం