ఎయిర్ షోను విజిట్ చేయనున్న 10,000 మంది విద్యార్థులు
- November 05, 2018బహ్రెయిన్:ఐదవ ఎడిషన్ బహ్రెయిన్ఇ ంటర్నేషనల్ ఎయిర్ షో, 10 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం పలకనుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎంటిటి), మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ) మధ్య జాయింట్ పార్టనర్షిప్లో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థుల్ని నవంబర్ 14, 15 తేదీల్లో ఎయిర్ షోకి ఆహ్వానిస్తున్నారు. అన్ని వయసుల విద్యార్థులూ ఈ ఎయిర్ షోలో పాల్గొనబోతున్నారు. పలు పబ్లిక్, ప్రైవేట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ రానున్నారు. ఎయిర్ షో పబ్లిక్ ఏరియాలో, రెండ్రోజులపాటు విద్యార్థులకుఅ వగాహన కల్పిస్తున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన