346 మంది వలసదారుల అరెస్ట్
- November 12, 2018
మస్కట్: 346 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మరో 446 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 4 నుంచి 11 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్ట్ చేసినవారిలో 169 మంది ఫ్యుజిటివ్ వర్కర్స్ కాగా, 162 మంది ఫ్రీలాన్స్ వర్కర్స్, 15 మంది డాక్యుమెంట్స్ లేని కార్మికులు. క్యాపిటల్ సిటీ మస్కట్లో అత్యధికంగా 111 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి స్థానం నార్త్ బతినా గవర్నరేట్ది. ఇక్కడ 66 మందిని అరెస్ట్ చేశారు. లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను 446 మంది కార్మికుల్ని బహిష్కరించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







