నేటి నుంచే 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్'... 16 రోజుల పాటు ప్రయాణం
- November 13, 2018నేటి నుంచి ప్రత్యేక రైలు 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్' ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు ఈ రైలు ఇండియాలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను చుడుతుంది. చివరిగా, యాత్రికులను శ్రీలంకకు కూడా తీసుకెళ్లి, రామాయణంతో ముడిపడిన పుణ్య క్షేత్రాలను దర్శింపజేస్తారు.న్యూఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు తొలుత అయోధ్యకు చేరుతుంది. అక్కడి నుంచి హనుమాన్ గార్హి, రామ్ కోట్, కన్ భగవాన్ టెంపుల్, నందిగ్రామ్, సీతామార్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ, చిత్రకూట్, నాసిక్, హంపిల మీదుగా రామేశ్వరం వరకూ సాగుతుంది. చెన్నై నుంచి శ్రీలంకకు యాత్రికులను విమానంలో చేరుస్తారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు