23 మంది వలసదారులకు ఒమన్‌ పౌరసత్వం

- November 19, 2018 , by Maagulf
23 మంది వలసదారులకు ఒమన్‌ పౌరసత్వం

మస్కట్‌: సుల్తానేట్‌లో 23 మంది వలసదారులకు ఒమన్‌ పౌరసత్వం లభించింది. కొత్త రాయల్‌ డిక్రీ ద్వారా వీరికి ఈ పౌరసత్వం లభించినట్లయ్యింది. రాయల్‌ డిక్రీ నెంబర్‌ 32/2018 ఒమన్‌ పౌరసత్వం పొందినవారి పేర్లను కలిగి వుంది. వారందరికీ ఒమన్‌ పౌరసత్వం లభించింది. ప్రత్యేక డిక్రీ ద్వారా ఒమనీయులు కానివారికి ఒమన్‌ పౌరసత్వం ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తుంటారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com