23 మంది వలసదారులకు ఒమన్ పౌరసత్వం
- November 19, 2018
మస్కట్: సుల్తానేట్లో 23 మంది వలసదారులకు ఒమన్ పౌరసత్వం లభించింది. కొత్త రాయల్ డిక్రీ ద్వారా వీరికి ఈ పౌరసత్వం లభించినట్లయ్యింది. రాయల్ డిక్రీ నెంబర్ 32/2018 ఒమన్ పౌరసత్వం పొందినవారి పేర్లను కలిగి వుంది. వారందరికీ ఒమన్ పౌరసత్వం లభించింది. ప్రత్యేక డిక్రీ ద్వారా ఒమనీయులు కానివారికి ఒమన్ పౌరసత్వం ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తుంటారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







