23 మంది వలసదారులకు ఒమన్ పౌరసత్వం
- November 19, 2018మస్కట్: సుల్తానేట్లో 23 మంది వలసదారులకు ఒమన్ పౌరసత్వం లభించింది. కొత్త రాయల్ డిక్రీ ద్వారా వీరికి ఈ పౌరసత్వం లభించినట్లయ్యింది. రాయల్ డిక్రీ నెంబర్ 32/2018 ఒమన్ పౌరసత్వం పొందినవారి పేర్లను కలిగి వుంది. వారందరికీ ఒమన్ పౌరసత్వం లభించింది. ప్రత్యేక డిక్రీ ద్వారా ఒమనీయులు కానివారికి ఒమన్ పౌరసత్వం ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తుంటారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు