తీవ్రవాదం కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
- December 22, 2015
పేలుడు పదార్థాల్ని ఉపయోగిస్తున్నారనీ, తీవ్రవాద చర్చలకు పాల్పడుతున్నారనే అభియోగాలున్న ఐదుగురు వ్యక్తులకు హై క్రిమినల్ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ జనరల్ అహ్మద్ అల్ హమ్మది చెప్పారు. 2014 జూన్ 2 నాటి ఈ కేసులో, నిందితులు అల్ జనాబియా హైవేపై బుదైయా వద్ద బాంబను పేల్చారు. విచారణలో నిందితుల ప్రమేయంపై ఆధారాలు వెల్లడయ్యాయి. ముగ్గురు నిందితులు బాంబుని ఓ ఇంట్లో తయారు చేయగా, ఇంకో నిందితుడు బాంబులో అమర్చిన ఫోన్కోసం సిమ్కార్డ్ని అక్రమంగా కొనుగోలు చేశాడు. మరో నిందితుడి ఇంట్లో బాంబు తయారైంది. పోలీసుల్ని చంపేందుకు ఈ బాంబుని తయారుచేసినట్లు విచారణలో వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









