మ్యాన్ హోల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు
- November 22, 2018
యూ.ఏ.ఈ:ఆసియాకి చెందిన కార్మికుడొకరు మ్యాన్ హోల్లో సీవేజ్ పనుల కోసం దిగి, ప్రాణాలు కోల్పోగా.. అతని సహచర కార్మికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే అంబులెన్స్లు, సివిల్ డిఫెన్స్ అధికారులు, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జజిరాత్ అల్ హమ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుటాహుటిన రెస్క్యూ టీమ్స్ మ్యాన్ హోల్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని బయటకు తీయగా, అందులో ఒకరు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వర్కర్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







