మ్యాన్ హోల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు
- November 22, 2018
యూ.ఏ.ఈ:ఆసియాకి చెందిన కార్మికుడొకరు మ్యాన్ హోల్లో సీవేజ్ పనుల కోసం దిగి, ప్రాణాలు కోల్పోగా.. అతని సహచర కార్మికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే అంబులెన్స్లు, సివిల్ డిఫెన్స్ అధికారులు, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జజిరాత్ అల్ హమ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుటాహుటిన రెస్క్యూ టీమ్స్ మ్యాన్ హోల్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని బయటకు తీయగా, అందులో ఒకరు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వర్కర్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









