మ్యాన్ హోల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు
- November 22, 2018
యూ.ఏ.ఈ:ఆసియాకి చెందిన కార్మికుడొకరు మ్యాన్ హోల్లో సీవేజ్ పనుల కోసం దిగి, ప్రాణాలు కోల్పోగా.. అతని సహచర కార్మికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే అంబులెన్స్లు, సివిల్ డిఫెన్స్ అధికారులు, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జజిరాత్ అల్ హమ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుటాహుటిన రెస్క్యూ టీమ్స్ మ్యాన్ హోల్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని బయటకు తీయగా, అందులో ఒకరు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వర్కర్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







