మ్యాన్ హోల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు
- November 22, 2018
యూ.ఏ.ఈ:ఆసియాకి చెందిన కార్మికుడొకరు మ్యాన్ హోల్లో సీవేజ్ పనుల కోసం దిగి, ప్రాణాలు కోల్పోగా.. అతని సహచర కార్మికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే అంబులెన్స్లు, సివిల్ డిఫెన్స్ అధికారులు, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జజిరాత్ అల్ హమ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుటాహుటిన రెస్క్యూ టీమ్స్ మ్యాన్ హోల్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని బయటకు తీయగా, అందులో ఒకరు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వర్కర్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!