అక్రమ బార్బిక్యూయింగ్పై దాడులు
- November 24, 2018
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, పబ్లిక్ ప్లేసెస్లో అక్రమంగా బార్బిక్యూయింగ్ చేస్తున్నవారిపై జరీమానాలు విధించడంతోపాటు, మరికొందరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. బార్బిక్యూయింగ్ చేస్తున్నవారితోపాటు, పబ్లిక్ ప్లేస్లలో లిట్టరింగ్ చేస్తున్నవారిపైనా చర్యలు తీసుకున్నారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకున్నామనీ, పార్కుల్లో చెత్తని ఇష్టమొచ్చినట్లుగా పారేస్తున్నారనీ, అలాంటివారికి జరీమానాలు విధించడం జరిగిందని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







