అక్రమ బార్బిక్యూయింగ్పై దాడులు
- November 24, 2018
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, పబ్లిక్ ప్లేసెస్లో అక్రమంగా బార్బిక్యూయింగ్ చేస్తున్నవారిపై జరీమానాలు విధించడంతోపాటు, మరికొందరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. బార్బిక్యూయింగ్ చేస్తున్నవారితోపాటు, పబ్లిక్ ప్లేస్లలో లిట్టరింగ్ చేస్తున్నవారిపైనా చర్యలు తీసుకున్నారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకున్నామనీ, పార్కుల్లో చెత్తని ఇష్టమొచ్చినట్లుగా పారేస్తున్నారనీ, అలాంటివారికి జరీమానాలు విధించడం జరిగిందని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







