రెయిన్ అలర్ట్ జారీ చేసిన సివిల్ డిఫెన్స్
- November 24, 2018
బహ్రెయిన్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, అన్స్టేబుల్ వెదర్ నేపథ్యంలో జనరల్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఇళ్ళల్లోకి రెయిన్ వాటర్ ప్రవేశించినప్పుడు, అత్యవసర వస్తువుల్ని ఫస్ట్ ఫ్లోర్కి తరలించడం, ఎలక్ట్రిసిటీని డిస్కనెక్ట్ చేయడం తప్పనిసరి అని డైరెక్టరేట్ పేర్కొంది. ఎవరూ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ని టచ్ చేయరాదు. బ్యాటరీల సహాయంతో పనిచేసే టార్చ్లను ఉపయోగించాల్సి వుంటుందని అధికారులు సూచించారు. వాహనాలు తగిన వేగంతో మాత్రమే నడపాలని సూచించిన అధికారులు, లోతట్టు ప్రాంతాల వైపు వాహనాలు వెళ్ళనీయకుండా జాగ్రత్తపడాలని కోరారు. సీఫేరర్స్, సెయిలింగ్ సిమ్మింగ్ చేయకుండా కోస్ట్గార్డ్ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సమయాల్లో ఎమర్జన్సీని సంప్రదించాలని కోస్ట్గార్డ్ పేర్కొంది. మొదటి రెండో స్పెల్స్లో కింగ్డమ్ వ్యాప్తంగా పలు చోట్ల డ్యామేజీ జరిగింది. సదరన్ గవర్నరేట్ ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







