బహ్రెయిన్లో పర్యటించనున్న కేరళ స్పెషల్ కిడ్స్
- December 03, 2018
వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా లులు హైపర్ మార్కెట్, ఛాయిస్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిసిటీ, థనాల్ స్కూల్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ 700 మంది విద్యార్థుల్ని కేరళ నుంచి బహ్రెయిన్కి తీసుకురానుంది. విద్యార్థులు జనవరి 13న బహ్రెయిన్ చేరుకుంటారు. అలాగే స్కూల్, ఇంటర్నేషనల్ సెమినార్ కూడా నిర్వహించనుంది. దీనికి 'టువార్డ్స్ ఈక్వాలిటీ ఫర్ డిజేబులిటీ' అనే పేరు పెట్టారు. జనవరి 9న ఇండియన్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ అన్నా క్లమాంత్, స్మితా నాజర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 'చిరియిలెకుల్లా దూరమ్' అనే సోషల్ డ్రామాని ఇక్కడ ప్లే చేస్తారు. జనవరి పదిన ఈ డ్రామా బహ్రెయిన్ కేరళీయ సమాజంలో జరుగుతుంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!









