బహ్రెయిన్లో పర్యటించనున్న కేరళ స్పెషల్ కిడ్స్
- December 03, 2018
వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా లులు హైపర్ మార్కెట్, ఛాయిస్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిసిటీ, థనాల్ స్కూల్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ 700 మంది విద్యార్థుల్ని కేరళ నుంచి బహ్రెయిన్కి తీసుకురానుంది. విద్యార్థులు జనవరి 13న బహ్రెయిన్ చేరుకుంటారు. అలాగే స్కూల్, ఇంటర్నేషనల్ సెమినార్ కూడా నిర్వహించనుంది. దీనికి 'టువార్డ్స్ ఈక్వాలిటీ ఫర్ డిజేబులిటీ' అనే పేరు పెట్టారు. జనవరి 9న ఇండియన్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ అన్నా క్లమాంత్, స్మితా నాజర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 'చిరియిలెకుల్లా దూరమ్' అనే సోషల్ డ్రామాని ఇక్కడ ప్లే చేస్తారు. జనవరి పదిన ఈ డ్రామా బహ్రెయిన్ కేరళీయ సమాజంలో జరుగుతుంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







