యూఏఈ వీసా ఆమ్నెస్టీ నెల రోజుల పొడిగింపు
- December 03, 2018
యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఆమ్నెస్టీ స్కీమ్ని నెల రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఎఐసి) సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో డిసెంబర్ 31 వరకు అమ్నెస్టీ పొడిగించినట్లయ్యింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి సమస్యలు ఎదుర్కొంటున్న వలసదారులకు ఆమ్నెస్టీ స్కీమ్ ఎంత ఊరటనిస్తోంది. గతంలో ఓ సారి నెల రోజులపాటు పొడిగింపబడిన ఈ స్కీమ్, తాజాగా మరో నెల పొడిగించడంతో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొడిగింపు నిర్ణయం పట్ల వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎఫ్ఎఐసి పేర్కొంది. 'మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో మూడు నెలలపాటు తొలుత ఆమ్నెస్టీని ప్రకటించారు. ఆగప్ట్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దీన్ని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత నవంబర్ 30 వరకూ పొడిగించగా, ఇప్పుడు అది డిసెంబర్ 31 వరకు పొడిగించడమయ్యింది.
తాజా వార్తలు
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం









