రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి
- December 04, 2018
మస్కట్: ఓ వాహన ప్రమాదంలో ముగ్గురు వలసదారులు మృతి చెందగా, మరో వలసదారుడు తీవ్రంగా గాయపడ్డారు. విలాయత్ ఆఫ్ తఖాలో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం మృతులు భారతదేశానికి చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం, స్టేషనరీ ఆబ్జెక్ట్ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. గాయపడ్డ వ్యక్తిని సుల్తాన్ కబూస్ హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని తఖాలో ఖష్రూబ్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







