కాలికట్కి సౌదియా డైరెక్ట్ విమానాలు
- December 04, 2018
జెడ్డా: సౌదీ అరేబియా నేషనల్ కెరియర్ సౌదియా, ఇండియాలోని కాలికట్కి డైరెక్ట్ మరియు రెగ్యులర్ విమానాల్ని బుధవారం నుంచి నడపనుంది. రియాద్ నుంచి వారంలో మూడు, జెడ్డా నుంచి నాలుగు విమానాల్ని నడపనున్నారు. 298 సీట్లలో 262 ఎకానమీ మరియు 36 బిజినెస్ సీట్స్ గల ఎయిర్ బస్ ఎ330-300 విమానాల్ని ఇందుకోసం వినియోగిస్తారు. సౌదియాకి సంబంధించి ఇది ఇండియాలో తొమ్మిదవ డెస్టినేషన్. కోచి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, లక్నో, ముంబై, చెన్నయ్ మరియు ట్రివేండ్రమ్లకు సౌదియా విమానాల్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- KNET లో కొత్తగా డైరెక్ట్ కార్డ్ ఎంట్రీ సిస్టమ్.. పోర్టల్ అప్గ్రేడ్..!!
- ఒమన్ లో డిజిటల్ మీడియాకు లైసెన్సులు తప్పనిసరి..!!
- డైమండ్ హోదాను పొందిన కింగ్ ఫైసల్ హాస్పిటల్..!!
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA









