కాలికట్కి సౌదియా డైరెక్ట్ విమానాలు
- December 04, 2018
జెడ్డా: సౌదీ అరేబియా నేషనల్ కెరియర్ సౌదియా, ఇండియాలోని కాలికట్కి డైరెక్ట్ మరియు రెగ్యులర్ విమానాల్ని బుధవారం నుంచి నడపనుంది. రియాద్ నుంచి వారంలో మూడు, జెడ్డా నుంచి నాలుగు విమానాల్ని నడపనున్నారు. 298 సీట్లలో 262 ఎకానమీ మరియు 36 బిజినెస్ సీట్స్ గల ఎయిర్ బస్ ఎ330-300 విమానాల్ని ఇందుకోసం వినియోగిస్తారు. సౌదియాకి సంబంధించి ఇది ఇండియాలో తొమ్మిదవ డెస్టినేషన్. కోచి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, లక్నో, ముంబై, చెన్నయ్ మరియు ట్రివేండ్రమ్లకు సౌదియా విమానాల్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







