మోదీ తెలంగాణ ఓటర్ల కోసం తెలుగులో ట్వీట్
- December 07, 2018రోడ్లన్నీ ఓటర్లతో నిండిపోయాయి. సైలెంట్గా తమకు నచ్చిన నాయకుడికి ఓటేస్తున్నారు. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి ఉన్నారు.
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. తెలంగాణతో పాటు రాజస్థాన్ రాష్ట్రంలోనూ ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ ఇరు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని సందేశమిచ్చారు. తెలంగాణ ప్రజల కోసం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు