బావా కంగ్రాట్స్… నీకు పక్కా లక్ష మెజారిటీ..
- December 07, 2018హైదరాబాద్ నుండి సిరిసిల్ల వెళుతున్నారు కేటీఆర్. అటు నుంచి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలోని పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గ్రామాలు తిరిగి వస్తున్నారు. అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు బావా బావమరుదులు ఇద్దరూ. గుర్రాల గొంది గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కేటీఆర్, హరీష్ రావు కలుసుకున్నారు.
కారు దిగి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయంగా కౌగలించుకున్నారు. ఈ సందర్భంలో బావా కంగ్రాట్స్… లక్ష మెజార్టీ ఖాయం…అని కేటీఆర్ హరీష్ రావుతో అంటూ.. నీ దాంట్లో సగం అన్నా తెచ్చుకుంట… సిరిసిల్ల పోతున్న అని ప్రేమగా మాట్లాడుకున్నారు… రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పోలింగ్ జరుగుతుంది అని వారు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు