వివిధ రంగులతో ఖతర్ పరుగు
- December 23, 2015
జనవరి 9 వ తేదీ 2016 ఖతర్ లో జరిగే, జాతీయ సంప్రదాయ కేంద్రానికి వివిధ వర్ణాలతో కూడిన పరుగులో పాల్గొని జీవితంలో మరువలేని ఓ మంచి అనుభూతిని పొందండి. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది స్నేహుతుల బృందం కనుక పాల్గొనదలిస్తే, వారు రిజిస్ట్రేషన్ కోసం ఒకొక్కరు 160 ఖతర్ రియళ్ళను గ్రూప్ లోని వారు చెల్లించాలి. సింగల్ గా పాల్గోవాలంటే ఆ వ్యక్తీ ఖర్చు చేయాల్సింది 170 ఖతర్ రియళ్ళను చెల్లిస్తే చాలు. ఈ పరుగులో 4 ఏళ్ళ వయస్సు కన్నా తక్కువ ఉన్న బాలలు ఏ విధమైన రుసుం చెల్లించనవసరం లేదు. ఈ పరుగు నిడివి 5 కిలోమీటర్లు కాగ , ఎటువంటి సమయ పరిమితి లేదు. నిర్వాహకులు పరుగులో పాల్గొనే వారికి, ప్రతి కిలోమీటర్ కు ఒక్కో రంగును వీరికి పులుముతారు. అయితే , దోహా లో నివసించే వారికి ఎటువంటి నిబందనలు లేవు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









