వివిధ రంగులతో ఖతర్ పరుగు
- December 23, 2015
జనవరి 9 వ తేదీ 2016 ఖతర్ లో జరిగే, జాతీయ సంప్రదాయ కేంద్రానికి వివిధ వర్ణాలతో కూడిన పరుగులో పాల్గొని జీవితంలో మరువలేని ఓ మంచి అనుభూతిని పొందండి. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది స్నేహుతుల బృందం కనుక పాల్గొనదలిస్తే, వారు రిజిస్ట్రేషన్ కోసం ఒకొక్కరు 160 ఖతర్ రియళ్ళను గ్రూప్ లోని వారు చెల్లించాలి. సింగల్ గా పాల్గోవాలంటే ఆ వ్యక్తీ ఖర్చు చేయాల్సింది 170 ఖతర్ రియళ్ళను చెల్లిస్తే చాలు. ఈ పరుగులో 4 ఏళ్ళ వయస్సు కన్నా తక్కువ ఉన్న బాలలు ఏ విధమైన రుసుం చెల్లించనవసరం లేదు. ఈ పరుగు నిడివి 5 కిలోమీటర్లు కాగ , ఎటువంటి సమయ పరిమితి లేదు. నిర్వాహకులు పరుగులో పాల్గొనే వారికి, ప్రతి కిలోమీటర్ కు ఒక్కో రంగును వీరికి పులుముతారు. అయితే , దోహా లో నివసించే వారికి ఎటువంటి నిబందనలు లేవు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







