తొలి సోలార్ పవర్డ్ ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన మవసలాత్
- December 11, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), ఒమన్ అవెన్యూస్ మాల్తో కలిసి తొలి సోలార్ పవర్డ్ ఎయిర్ కండిషన్డ్ బస్ స్టాప్ని ఏర్పాటు చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. సోలార్ పవర్డ్ అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లేస్ కూడా ఇందులో పొందుపర్చారు. 10 నుంచి 15 మందికి వీలుగా రూపొందించిన ఈ బస్ స్టాప్లో మొబైల్ ఛార్జింగ్ యూనిట్స్ కూడా వున్నాయి. లులు హైపర్ మార్కెట్తో కుదుర్చుకున్న మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో ఒమన్ అవెన్యూస్ మాల్ ఈ ఎయిర్ కండిషన్డ్ స్టేషన్కి పేరు పెట్టనుంది. అలాగే, అడ్వర్టైజ్మెంట్స్నీ డిస్ప్లే చేయనుంది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్లో కమర్షియల్ సెంటర్ వద్ద దీన్ని నిర్మించారు. వైఫై సహా అనేక సౌకర్యాలు ఇందులో వుంటాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







