రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్గెహ్లాట్
- December 13, 2018న్యూఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్గెహ్లాట్ను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయ. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో పలువురు సీనియర్ నేతలు నేడు సమావేశమైన సంగతి తెలిసిందే. తొలుత రాహుల్తో సమావేశమైన రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్పైలెట్ ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించినట్లు సమాచారం. దీంతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించిన అశోక్గెహ్లాట్ను మరోసారి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారని, అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు