విశాఖ జిల్లాలో మొదలయిన పెధాయ్ తుఫాన్ అలజడి
- December 17, 2018విశాఖ జిల్లాలో పెధాయ్ తుఫాన్ అలజడి మొదలయింది.జిల్లాలోని యలమంచిలి లో ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు మొదలయ్యాయి.తీరప్రాంత గ్రామాలైన పూడిమడక,రాండిల్లి,వాడనర్సాపురం గ్రామాల్లో సముద్ర కెరటాల హోరు పెరుగుతోంది.మత్స్యకారులు తమపడవలను,వలలనూ మరపడవల ఇంజన్లనూ తుఫాను తాకిడి నుండి రక్షించుకునేందుకు ఒడ్డుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!