ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది
- December 18, 2018ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది... తొలిరౌండ్ ముగిసేసరికి ఈ సారి వేలంలో
- పేసర్ ఉనాద్కట్ను రూ. 8.4 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది.
- ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
- ఇక వెస్టిండీస్ ఆల్రౌండర్ బ్రాత్వైట్ను రూ.5కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది.
- వెస్టిండీస్ జట్టుకు చెందిన మరో ఆటగాడు హెట్మైర్ను రూ.4.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.
- హనుమ విహారిని ఢిల్లీ జట్టు రూ.2కోట్లకు, అక్సర్ పటేల్ను రూ.5కోట్లకు సొంతం చేసుకుంది.
- మలింగను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు, ఇషాంత్ శర్మను రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి.
- హెన్రిక్స్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది. - ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది.
- వికెట్ కీపర్ సాహాను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది.
- విండీస్ కీపర్ నికోలస్ పూరన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4.20 కోట్లకు దక్కించుకుంది.
- షమీని రూ. 4.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయగా... మోహిత్ శర్మను రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
- ప్రస్తుతం ఐపీఎల్ 2019 వేలం పాట కొనసాగుతోంది.
తాజా వార్తలు
- కవితకు మరోసారి షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు..
- ఏపీలో కౌంటింగ్కు సర్వంసిద్దం..
- కువైట్లో ఔట్ డోర్ పనుల పై నిషేధం
- యూఏఈలో రోడ్ ఎంట్రీ నిబంధనలు..ఉల్లంఘనకు DH400 ఫైన్, 4 బ్లాక్ పాయింట్లు
- గల్ఫ్ చెల్లింపుల వ్యవస్థలో చేరిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్
- సౌదీ అరామ్కో $12 బిలియన్ల వాటా గంటల్లో సేల్: బ్లూమ్బెర్గ్
- ఉమ్మడి గల్ఫ్ సహకారం పై అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ చర్చలు
- రియల్ ఎస్టేట్ చట్టాల ఉల్లంఘన..డెవలపర్లకు భారీ ఫైన్
- అబుధాబిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
- ట్యాంక్బండ్ వద్ద భారీ కార్నివాల్