స్విగ్గీలో పెట్టుబడుల వెల్లువ..
- December 22, 2018
దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు మంచి గిరాకీ కనబడుతుంది. జోమాటో, ఫుడ్ ఫండా, ఉబర్ ఈట్స్ వంటి వాటి పోటీని తట్టుకుని మరీ బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ కంపెనీ నిలదొక్కుకుంది. దాదాపు దేశ వ్యాప్తంగా తన నెట్ వర్క్ను విస్తరించేందుకు గానూ స్విగ్గీ ఇప్పటికే నిధుల సమీకరణను ప్రారంభించింది.
గతంలో నాస్పెర్, DST గ్లోబల్ వంటి కంపెనీలు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. వీటి విలువ రూ. 1500 కోట్లుగాఉంది. తాజాగా స్విగ్గీ కంపెనీ మరో రూ. 7000 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. టెన్సెంట్, హిల్ హౌజ్ క్యాపిటల్స్, వెల్లింగ్ టన్ మేనేజ్మెంట్ కంపెనీల నుండి ఈ నిధులు సేకరించినట్టు స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







