స్విగ్గీలో పెట్టుబడుల వెల్లువ..
- December 22, 2018
దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు మంచి గిరాకీ కనబడుతుంది. జోమాటో, ఫుడ్ ఫండా, ఉబర్ ఈట్స్ వంటి వాటి పోటీని తట్టుకుని మరీ బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ కంపెనీ నిలదొక్కుకుంది. దాదాపు దేశ వ్యాప్తంగా తన నెట్ వర్క్ను విస్తరించేందుకు గానూ స్విగ్గీ ఇప్పటికే నిధుల సమీకరణను ప్రారంభించింది.
గతంలో నాస్పెర్, DST గ్లోబల్ వంటి కంపెనీలు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. వీటి విలువ రూ. 1500 కోట్లుగాఉంది. తాజాగా స్విగ్గీ కంపెనీ మరో రూ. 7000 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. టెన్సెంట్, హిల్ హౌజ్ క్యాపిటల్స్, వెల్లింగ్ టన్ మేనేజ్మెంట్ కంపెనీల నుండి ఈ నిధులు సేకరించినట్టు స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







