APNRT సీఈవోగా భవానీశంకర్
- December 24, 2018అమరావతి: ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కె.భవానీశంకర్ నియమితులయ్యారు. అమరావతి పరిధిలోని తాడేపల్లి జాతీయ రహదారి వెంట ఉన్న ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన బాధ్యతలు తీసుకున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు వేమూరు రవి ఓ ప్రకటనలో తెలిపారు. భవానీశంకర్ కర్నూలు జిల్లా ఆడిట్ విభాగం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ డి ప్యుటేషన్పై ఇక్కడకు వచ్చినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!