APNRT సీఈవోగా భవానీశంకర్
- December 24, 2018
అమరావతి: ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కె.భవానీశంకర్ నియమితులయ్యారు. అమరావతి పరిధిలోని తాడేపల్లి జాతీయ రహదారి వెంట ఉన్న ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన బాధ్యతలు తీసుకున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు వేమూరు రవి ఓ ప్రకటనలో తెలిపారు. భవానీశంకర్ కర్నూలు జిల్లా ఆడిట్ విభాగం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ డి ప్యుటేషన్పై ఇక్కడకు వచ్చినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







