మరమ్మత్తుల కోసం షేక్ జాయెద్రోడ్ మూసివేత
- December 24, 2015
రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), షేక్ జాయెద్ రోడ్ను పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జబెల్ అలి నుంచి దుబాయ్ వరకు వెళ్ళే మార్గంలో షేక్ జాయెద్ రోడ్లోని కొంత భాగాన్ని అర్థరాత్రి 2 గంటలనుంచి ఉదయం 10 గంటలవరకు మూసివేస్తున్నామని ఆర్టిఏ ప్రకటనలో పేర్కొంది. మూడు కుడివైపున్న లేన్లను మెయిన్టెనెన్స్లో భాగంగా గురువారం మూసివేయనున్నారు. మిఇలిన మూడు ఎడమవైపునున్న లేన్స్ని శుక్రవారం మూసివేస్తారు మూసివేస్తారు. ఈ రోడ్పై ప్రయాణించేవారు ఈ ప్రకటనను గమనించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!









