అటల్ బిహారీ వాజ్పేయికి ఘన నివాళులు
- December 25, 2018న్యూఢిల్లీ: ఈరోజు దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 94వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశ రాజధానిలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద బిజెపి సహా వివిధ పార్టీల ప్రముఖులు వాజ్పేయికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయికి నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆహ్వానం పలికారు. వాజ్పేయి సమాధిపై ప్రధాని మోదీ పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం