కాబూల్ లో ఆత్మహుతి దాడి, 43 మంది మృతి
- December 25, 2018
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో జరిగిన ఆత్మహుతి దాడిలో 43 మంది చనిపోయారు. ఈ సంవత్సరంలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థలు దాడిపై స్పందించలేదు. మరో ప్రభుత్వ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







