కాబూల్ లో ఆత్మహుతి దాడి, 43 మంది మృతి
- December 25, 2018
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో జరిగిన ఆత్మహుతి దాడిలో 43 మంది చనిపోయారు. ఈ సంవత్సరంలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థలు దాడిపై స్పందించలేదు. మరో ప్రభుత్వ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







