పెట్రోల్ స్టేషన్లో దోపిడీ: ఇద్దరి అరెస్ట్
- December 26, 2018
మస్కట్: పెట్రోల్ స్టేషన్లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. దోపిడీకి పాల్పడటమే కాకుండా, పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్న వర్కర్స్పైనా నిందితులు దాడికి దిగారు. విలాయత్ ఆఫ్ బురైమిలో ఈ ఘటన జరిగింది. అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్ బురైమిలోని ఒమన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









