పెట్రోల్ స్టేషన్లో దోపిడీ: ఇద్దరి అరెస్ట్
- December 26, 2018
మస్కట్: పెట్రోల్ స్టేషన్లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. దోపిడీకి పాల్పడటమే కాకుండా, పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్న వర్కర్స్పైనా నిందితులు దాడికి దిగారు. విలాయత్ ఆఫ్ బురైమిలో ఈ ఘటన జరిగింది. అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్ బురైమిలోని ఒమన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!