పెట్రోల్ స్టేషన్లో దోపిడీ: ఇద్దరి అరెస్ట్
- December 26, 2018
మస్కట్: పెట్రోల్ స్టేషన్లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. దోపిడీకి పాల్పడటమే కాకుండా, పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్న వర్కర్స్పైనా నిందితులు దాడికి దిగారు. విలాయత్ ఆఫ్ బురైమిలో ఈ ఘటన జరిగింది. అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్ బురైమిలోని ఒమన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







