ఈజిప్ట్ లో బాంబు పేలుడు...నలుగురు మృతి
- December 29, 2018
ఈజిప్టు: ఈజిప్టులో కైరోలోని గిజా పరమిడ్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ముగ్గురు వియత్నాం పర్యటకులు మృతి చెందగా, ఒక టూరిస్టు గైడ్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనలో గాయపడిన మరో నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి తామే జరిపామని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







