గ్యాంబ్లింగ్: ముగ్గురు ఇండియన్స్ అరెస్ట్
- January 02, 2019
కువైట్ సిటీ: గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇండియన్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ ప్రావిన్స్లోని ఓపెన్ గ్రౌండ్లో ఈ గ్యాంబ్లింగ్ జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, విషయం గ్రహించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు అరెస్ట్ చేశారు. వారిని ఛేజ్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ప్లేయింగ్ కార్డ్స్, డబ్బుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, అరెస్ట్ చేసినవారిలో ఒకరు డ్రగ్స్ కూడా సేవించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!