గ్యాంబ్లింగ్: ముగ్గురు ఇండియన్స్ అరెస్ట్
- January 02, 2019కువైట్ సిటీ: గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇండియన్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ ప్రావిన్స్లోని ఓపెన్ గ్రౌండ్లో ఈ గ్యాంబ్లింగ్ జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, విషయం గ్రహించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు అరెస్ట్ చేశారు. వారిని ఛేజ్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ప్లేయింగ్ కార్డ్స్, డబ్బుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, అరెస్ట్ చేసినవారిలో ఒకరు డ్రగ్స్ కూడా సేవించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..