అబుధాబిలో న్యూ ట్రాఫిక్ వార్నింగ్ రాడార్స్
- January 08, 2019అబుధాబిలో కొత్త వార్నింగ్ రాడార్స్ని ఏర్పాటు చేసేందుకుగాను ట్రయల్ ఫేజ్ని దాదాపుగా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. కొత్త 'హాతెర్' డివైజెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందాయి. వీటిని స్కూల్స్, పెడెస్ట్రియన్స్ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ప్రతి డివైజ్లోనూ రెండు స్క్రీన్స్ వుంటాయి. వీటిల్లో ఒకటి ఆన్ కమింగ్ వెహికిల్స్ కోసం, మరొకటి పెడెఇస్టయన్స్ కోసం వినియోగిస్తారు. రెండు కెమెరాలూ వీటిల్లో వుంటాయి. ఓ కెమెరా వెహికిల్ లైసెన్స్ ప్లేట్ని స్కాన్ చేస్తుంది. మరో కెమెరా విజువల్ అనాలసిస్కి ఉపయోగపడ్తుంది. సెంట్రల్ యూనిట్, పెడెస్ట్రియన్ క్రాసింగ్ని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్ని మానిటరింగ్ చేస్తుంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం