బహ్రెయిన్ లో నిజామాబాద్ జిల్లా వాసి ఆత్మహత్య
- January 10, 2019బహ్రెయిన్:బహ్రెయిన్ లో ఉరేసుకుని బాదావత్ గణేశ్(25) ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వస్థలం ఇందల్వాయి మం. కొత్తకోరుట్ల తండా. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న కుటుంబసభ్యులు.25 రోజుల క్రితమే గణేశ్ బహ్రెయిన్ కు వెళ్లినట్లు కుటుంబసభ్యుల వెల్లడి.
--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం