రాహుల్ గాంధీ యూ.ఏ.ఈ పర్యటనకు టీపీసీసీ తరఫున హాజరవుతున్న నంగి దేవేందర్ రెడ్డి
- January 10, 2019
తెలంగాణ:ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ యూ.ఏ.ఈ పర్యటనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తరఫున టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కన్వీనర్ & అధికార ప్రతినిధి నంగి దేవేందర్ రెడ్డి హాజరవుతున్నారని అంబాసిడర్ డాక్టర్ బి.యం వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు మరియు చైర్మన్ ఎన్నారై సెల్ టీపీసీసీ ఓక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







