పెయిన్ మెడికేషన్ని రీకాల్ చేసిన హెల్త్ మినిస్ట్రీ
- January 22, 2019
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పెయిన్ రిలీఫ్ మెడిసిన్ జుస్ప్రిన్ 81 ఎంజీని రీ కాల్ చేసింది. ప్రజలెవరూ ఈ మెడిసన్ని వాడకూడదని సూచించింది. ఈ ప్రోడక్ట్, నిర్ధారిత స్పెసిఫికేషన్స్ని అందుకోలేకపోయినందునే రీకాల్ చేసినట్లు పేర్కొంది మినిస్ట్రీ. జుస్ప్రిన్ 81 ఎంజీకి సంబంధించి అన్ని బ్యాచ్ల మెడిసిన్నీ రీ కాల్ చేస్తున్నట్లు ప్రకటించిన మినిస్ట్రీ, ఇప్పటికే దీన్ని వాడుతున్న వినియోగదారులు వెంటనే వాడకం ఆపివేయాలనీ, డాక్టర్ని సంప్రదించి ప్రత్యామ్నాయ మందుల్ని కోరాలని విజ్ఞప్తి చేసింది. గల్ఫ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ (జుల్ఫర్) ఈ జుస్ప్రిన్ మెడిసిన్ని తయారు చేస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!