పెయిన్ మెడికేషన్ని రీకాల్ చేసిన హెల్త్ మినిస్ట్రీ
- January 22, 2019
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పెయిన్ రిలీఫ్ మెడిసిన్ జుస్ప్రిన్ 81 ఎంజీని రీ కాల్ చేసింది. ప్రజలెవరూ ఈ మెడిసన్ని వాడకూడదని సూచించింది. ఈ ప్రోడక్ట్, నిర్ధారిత స్పెసిఫికేషన్స్ని అందుకోలేకపోయినందునే రీకాల్ చేసినట్లు పేర్కొంది మినిస్ట్రీ. జుస్ప్రిన్ 81 ఎంజీకి సంబంధించి అన్ని బ్యాచ్ల మెడిసిన్నీ రీ కాల్ చేస్తున్నట్లు ప్రకటించిన మినిస్ట్రీ, ఇప్పటికే దీన్ని వాడుతున్న వినియోగదారులు వెంటనే వాడకం ఆపివేయాలనీ, డాక్టర్ని సంప్రదించి ప్రత్యామ్నాయ మందుల్ని కోరాలని విజ్ఞప్తి చేసింది. గల్ఫ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ (జుల్ఫర్) ఈ జుస్ప్రిన్ మెడిసిన్ని తయారు చేస్తోంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్







